మంగళగిరిలో అఘోరీ రచ్చ రచ్చ.. పోలీసులపై దాడికి యత్నం.. చివరకు అలా..

1 year ago 26
తెలుగు రాష్ట్రాలలో గత కొన్నిరోజులుగా హల్‌చల్ చేస్తున్న అఘోరీ.. సోమవారం మంగళగిరిలో హడావిడి చేశారు. విజయవాడకు వెళ్లే బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ రోడ్డుపై భీష్మించుకుని కూర్చోవటంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయగా.. అఘోరీ వారిపై కూడా దురుసుగా ప్రవర్తంచారు. వారిపై దాడి చేశారు. దీంతో మహిళా పోలీసుల సాయంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article