ఫ్రెండ్స్‌తో రూ.50 పందెం.. పెన్ను మింగేసిన బాలుడు.. మూడేళ్లుగా కడుపులోనే, ఆ తర్వాత!

5 months ago 16
Guntur Ggh Doctors Remove Pen From Student Stomach: రూ.50 పందెం కోసం తొమ్మిదో తరగతిలో పెన్ను మింగిన విద్యార్థి, మూడేళ్ల తర్వాత తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. భయంతో తల్లిదండ్రులకు చెప్పని విషయం, చివరికి వైద్యుల చాకచక్యంతో బయటపడింది. ఎలాంటి కోత లేకుండానే ఆధునిక పద్ధతిలో పెన్నును తొలగించి, ప్రాణాపాయం నుంచి కాపాడారు. గుంటూరులో జరిగినఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article