హౌసింగ్‌ బోర్డు స్థలాలు క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్.. అదనంగా 100 గజాల కొనుగోలుకు అవకాశం!

5 months ago 11
హౌసింగ్ బోర్డు భూముల లీజులు, పెండింగ్ కేసులు, అద్దెల వసూళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఇళ్లకు ఆనుకొని ఉన్న వంద గజాల్లోపు ఖాళీ స్థలాలను లబ్ధిదారులకే విక్రయించాలని, రిజిస్ట్రేషన్ కాని వారికి అవకాశం కల్పించాలని ఆదేశించారు. లీజు పునరుద్ధరణ, దుకాణాల విక్రయం, కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
Read Entire Article