హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. ఆ బ్రిడ్జిని మూసివేసిన అధికారులు, కారణం ఏంటంటే?

10 months ago 18
హైదరాబాద్ నగరవాసులకు అధికారులు బిగ్ అలర్ట్ జారీ చేశారు. మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఆ బ్రిడ్జిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
Read Entire Article