హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి కరెంట్ కట్.. కారణమిదే

1 year ago 21
హైదరాబాద్ నగర ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ, చందానగర్, ఉప్పల్, మల్కాజిగిరితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఏ ప్రాంతాల్లో కరెంట్ కట్ చేస్తారు.. ఎన్ని గంటల వరకు అనే వివరాలు మీ కోసం..
Read Entire Article