హైదరాబాద్‌లోని ఆ ఏరియాల్లో సరికొత్తగా ఫ్లై ఓవర్లు.. మారిన నమూనాలు..

1 year ago 21
హైదరాబాద్ నగరంలోని రద్దీ కూడళ్లలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నానల్‌నగర్, రాడిసన్ కూడళ్లలో కొత్త ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ ప్రయోజనం చేకూరేలా డిజైన్లు రూపొందించారు. నానల్‌నగర్‌లో రూ.398 కోట్లతో రెండు ఫ్లైఓవర్లు నిర్మించి, వాటిని అనుసంధానం చేస్తారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడమే కాకుండా.. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుంది.. వాహనాల కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article