హైదరాబాద్‌లో కొత్తగా 10 బస్ డిపోలు.. 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు: సజ్జనార్

8 months ago 17
హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజా రవాణాను మెరుగుపరచడానికి టీజీఎస్‌ఆర్టీసీ వచ్చే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ సౌకర్యాల కోసం కొత్త డిపోలు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. పండుగల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article