హైదరాబాద్‌ రోడ్లపై ముస్లింల నమాజ్.. రాజాసింగ్ సంచలన ట్వీట్..!

1 year ago 29
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్లు చేశారు. అయితే.. ప్రతీసారి వీడియో విడుదల చేసే రాజాసింగ్.. ఈసారి మాత్రం సంచలన ట్వీట్ చేశారు. నవంబర్ 15వ తేదీన దిల్‌సుఖ్ నగర్‌ ప్రధాన రహదారిపై కొందరు ముస్లిం సోదరులు.. నమాజ్ చేసిన ఫొటోను షేర్ చేస్తూ.. పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు ట్యాగ్ చేస్తూ.. ప్రజలకు అవాంతరాలు కలిగించే ఇలాంటి కార్యక్రమాలపై తక్షణమే అరికట్టాలని రాజాసింగ్ సూచించారు.
Read Entire Article