హమ్మయ్య.. ఈ 16 రైళ్లకు చర్లపల్లికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఎక్కడనుంచంటే..

1 year ago 40
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుండి రామేశ్వరం, మధురై మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. లేదా ఇతర రైల్వే సమాచార కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పూర్తయ్యే వరకు ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.
Read Entire Article