స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఆ గ్రామాలకు రోడ్లు.. రూ.79.9 కోట్లతో 21 రహదారుల నిర్మాణం

7 months ago 16
Koyyur Mandal Road Construction Project: విశాఖపట్నంలోని కొయ్యూరు మండలంలో కొండలపై ఉన్న గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పీఎం జన్‌మన్‌ పథకం కింద 90.87 కిలోమీటర్ల మేర 21 రహదారుల నిర్మాణానికి రూ.79.9 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే సగానికి పైగా పనులు ప్రారంభమయ్యాయి. అటవీ అనుమతులు పొందిన వెంటనే మిగిలిన పనులు కూడా పూర్తి చేసి, సంక్రాంతి లోగా ప్రజలకు రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article