సైకిల్, ఈవీలపై కలెక్టర్లు.. బస్సులో జాయింట్‌ కలెక్టర్‌.. శెభాష్!

2 weeks ago 5
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపునకు ఏపీలో మంచి స్పందన లభిస్తోంది. మోదీ పిలుపుతో ఇప్పటికే ఏపీలో సీఎం, మంత్రులు పొదుపుబాట పట్టారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ఏపీలోని ఉన్నతాధికారులు కూడా ఈ బాటలోనే పయనిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ ఈవీ మీద రాగా.. జేసీ బస్సులో వచ్చారు. ఇక పార్వతీపురం మన్యం కలెక్టర్ మరో అడుగు ముందుకేసి సైకిల్ మీద కలెక్టరేట్ చేరుకున్నారు.
Read Entire Article