సుచిత్ర ఎల్లాకు కీలక పదవి.. కేబినెట్ ర్యాంకుతో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

1 year ago 22
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ సుచిత్ర ఎల్లాను కీలక పదవిలో నియమించింది. సుచిత్ర ఎల్లాను ఏపీ చేనేత, హస్తకళల అభివృద్ధి గౌరవ సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే డీఆర్‌డీవో మాజీ చీఫ్ సతీష్ రెడ్డిని ఏరో స్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుగా, కేపీసీ గాంధీని ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article