సీఎం రేవంత్ రెడ్డి మామకు గౌరవ డాక్టరేట్.. యునైటెడ్‌ అమెరికా వర్సిటీ నుంచి ప్రదానం

2 weeks ago 3
అభ్యుదయ భారత్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, సామాజిక విశ్లేషకుడు సూదిని పద్మారెడ్డి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ నుండి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. పుదుచ్చేరిలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో పాటు తెలంగాణ నుంచి పద్మారెడ్డి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గత 25 ఏళ్లుగా విద్యా రంగంలో, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆయన అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది.
Read Entire Article