సమ్మర్ కదా అని కక్కుర్తిపడ్డారు.. ఇద్దరికి ఏకంగా రూ.53 లక్షలు జరిమానా, కారణం ఏంటో తెలుసా!

1 year ago 20
Rs 53 Lakh Fined For Steal Electricity In Mangalagiri: ఎండాకాలంలో కరెంటు వాడకం పెరిగి బిల్లులు చూసి బెంబేలెత్తుతున్నారా? కొందరు విద్యుత్ దొంగతనానికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. మంగళగిరిలో విద్యుత్ అధికారులు తనిఖీలు చేసి భారీగా జరిమానాలు విధించారు. ఎవరెవరికి ఎంత ఫైన్ వేశారో తెలిస్తే షాక్ అవుతారు. విద్యుత్ చౌర్యం చేస్తే అంతే సంగతులు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article