సంధ్య థియేటర్ ఘటన.. చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్

1 year ago 28
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఆయన చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ సహా.. పలువురు పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. దాదాపు 50 ప్రశ్నలు ఆయన ముందుంచినట్లు తెలిసింది. స్టేషన్‌కు అల్లు అర్జున్‌తో పాటుగా ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ కంచర్ల శేఖర్ రెడ్డి కూడా వచ్చారు.
Read Entire Article