శ్రీశైలం వెళ్లే సామాన్య భక్తులకు తీపికబురు.. దర్శనాలపై కీలక నిర్ణయం, ఇక నో టెన్షన్

1 year ago 38
Srisailam Temple VIP Darshans Cancelled Rush Days: నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న దర్శనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో దేవస్థాన వైదిక కమిటీ నిర్ధారించిన మేరకు భక్తులందరికీ కేవలం స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే ఉంటుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. దర్శనాలకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాలపై కీలక ప్రకటన చేశారు.
Read Entire Article