శ్రీశైలం వెళ్లే భక్తులకు న్యూ ఇయర్ కానుక.. జనవరి నుంచి అమలు, ఇక నో టెన్షన్

7 months ago 28
Srisailam Temple Sparsha Darshan Extended: శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. భక్తుల సౌకర్యార్థం శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శన వేళలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి నుంచి వారాంతాల్లో ఆరు స్లాట్ల ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లోనే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చు. ఈ మార్పులు దర్శనాన్ని మరింత సులభతరం చేస్తాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article