శ్రీశైలం విహారయాత్రలో విషాదం.. చెట్టును ఢీకొన్న కారు, ముగ్గురి మృతి

1 year ago 44
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం జలాశయం సందర్శనకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Read Entire Article