శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం.. 28 రోజుల్లో ఎన్ని కోట్లంటే!

1 year ago 40
Srisailam Temple Income: నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీలు లెక్కించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీలను. చంద్రవతి కళ్యాణ మండపంలో లెక్కించగా.. మొత్తం రూ.2,58,56,737 కోట్ల నగదు ఆదాయంగా వచ్చినట్లు మల్లన్న ఆలయ ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 28 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు తెలిపారు.
Read Entire Article