శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం.. 26 రోజుల్లో ఎన్ని కోట్లంటే

1 year ago 30
Srisailam Temple Income: శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు జరిగింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.4,14,15,623 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ తెలిపారు. నగదుతో పాటు 322 గ్రాముల బంగారం, 8.520 కిలోల వెండి, పలు విదేశీ కరెన్సీ వచ్చినట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఆదాయం 26 రోజుల్లో సమకూరినట్లు ఈవో తెలిపారు. ఆలయ అధికారులు సిబ్బందితో పాటు శివసేవకులు హుండీల్లో కానుకల్ని లెక్కించారు.
Read Entire Article