శ్రీశైలం ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. నెల రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

2 months ago 10
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. గత 30 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.7.19 కోట్ల నగదుతో పాటు 122 గ్రాముల బంగారం, 6.5 కేజీల వెండి లభించాయి. అమెరికా, యూకే, యూఏఈ వంటి వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా కానుకల రూపంలో సమర్పించారు.
Read Entire Article