శ్రీశైలం ఆలయం మార్కాపురంలో విలీనం.. మంత్రి ఏమన్నారంటే..

10 months ago 20
ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన సరిగా చేయలేదని భావించిన కూటమి ప్రభుత్వం.. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా సరిహద్దులు మార్చేందుకు యోచిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలుపుతారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. తాజాగా దీనిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. శ్రీశైలం గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఆయన ఏం మాట్లాడారు అంటే..
Read Entire Article