శ్రీశైలం: 60 ఏళ్లుగా శివయ్య సేవలో.. చనిపోయిన తర్వాత గుర్తింపు.. ప్రపంచం గుర్తించని ఓ భక్తుడి కథ

1 year ago 14
శ్రీశైలంలో 60 ఏళ్లుగా పాగాలంకరణ సేవలో పాల్గొన్న పృథ్వీ వెంకటేశ్వర్లకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రకాశం జిల్లా హస్తినాపురం వాసి అయిన వెంకటేశ్వర్ల కుటుంబం మూడు తరాలుగా ఈ సేవలో కొనసాగుతోంది. మహాశివరాత్రికి ముందు రోజు ఆయన దిగంబరుడిగా మారి పాగాలంకరణ సేవ చేసేవారు. ఆయన సేవలను గుర్తించి మార్తాండ్ సింగ్ అవార్డును ప్రకటించారు. అయితే అవార్డు వచ్చేలోపే ఆయన మరణించారు. చనిపోయిన తర్వాత ఆయన సేవలకు గుర్తింపు లభించింది.
Read Entire Article