శ్రీవారి భక్తులకు అలర్ట్.. త్వరపడండి.. ఎల్లుండి నుంచే అమలు..

1 year ago 18
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చి 24 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మార్చి 23 ( ఆదివారం) సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించనుంది. వీరికి మార్చి 24న శ్రీవారి దర్శనం కల్పించనుంది. అలాగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా మార్చి 25, 30వ తేదీలలో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది.
Read Entire Article