శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో 12 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

2 months ago 13
శ్రీరామనవమి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. 12 గంటల పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. పోలీసులు వెల్లడించారు. అయితే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా తాము ప్రయాణించే మార్గాలను మార్చుకోవాలని హితవు పలికారు.
Read Entire Article