శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతి.. ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ.. అసలేం జరిగిందంటే?

5 months ago 28
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఓ మహిళ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఆలయ క్యూలైన్‌లో వేచి ఉండి అస్వస్థతకు గురై మణెమ్మ అనే మహిళ చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. అసలు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనలో 108 సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం లేదని తెలిపింది.
Read Entire Article