శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

1 year ago 38
Ichchapuram Earthquake: శ్రీకాకుళం జిల్లాను భూ ప్రకంపనలు వణికించాయి. ఇచ్చాపురం పరిసరాల్లో తెల్లవారుజామున మూడు గంటల 42 నిమిషాలకు ఒకసారి.. ఆ తర్వాత 4 గంటలకు మరోసారి స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు మూడు సెకన్ల పాటూ కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది అంటున్నార. భయంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే భూమి స్వల్పంగా కంపించిందని చెబుతున్న స్థానికులు.
Read Entire Article