శ్రీకాకుళం: ఉద్దానంలో వింత జంతువు?.. మిస్టరీగా, స్థానికుల్లో భయం!

1 year ago 23
Srikakulam Wild Animal Fear:శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వింత జంతువు సంచరిస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. వరుస ఘటనలతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. తాజాగా నీలావతి సమీపంలోని ఓ తోటలో 20 నుంచి 25 వరకు మేక, గొర్రె పిల్లల్ని గుర్తుతెలియని జంతువు చంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లేగదూడలపై కూడా దాడి చేసి చంపడం కలకలంరేపింది. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. అయితే కొందరు ఐనాలు తిరుగుతున్నట్లు చెబుతున్నారు.
Read Entire Article