శ్రీ సత్యసాయి శత జయంతి, హాజరైన ప్రధాని మోదీ.. పుట్టపర్తికి తరలివచ్చిన ప్రముఖులు

6 months ago 13
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగే ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. అంతేకాకుండా శ్రీ సత్యసాయి బాబా ఉత్సవాలకు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాగా, 9 కేజీల బంగారంతో తయారు చేసిన బాబా ఉత్సవ మూర్తిని మంగళవారం వెండి రథంపై ఊరేగించారు.
Read Entire Article