శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలు కాదు అవి ఇవ్వండి.. తెలంగాణ గవర్నర్ పిలుపు

1 year ago 31
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చారు. శుభకార్యాలకు వెళ్లినప్పుడు పూల బొకేలు, ఖరీదైన బహుమతులు కాకుండా.. పుస్తకాలనే గిఫ్టులుగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. పుస్తకాలు చదువుతుంటే.. రచయితలతో నేరుగా మాట్లాడిన భావన కలుగుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
Read Entire Article