శివుడి గుడి దగ్గర మట్టిని తవ్వి ఊరవతల పారబోశారు.. మరుసటి రోజు చూస్తే.!

11 months ago 20
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద తవ్వకాల్లో 15, 16వ శతాబ్దాల నాటి 11 ఆళ్వారుల విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ పనుల్లో భాగంగా మట్టిని తొలగిస్తుండగా ఈ విగ్రహాలను గుర్తించారు. మరోవైపు దొనకొండలో కారు ఢీకొన్న ఘటనలో ఓ బాలికకు గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో బాలిక ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Entire Article