శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగికి రూ.1.50 కోట్ల వరకు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

10 months ago 18
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఉద్యోగులకు రూ. 1.25 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు వివిధ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. సింగరేణి సంస్థ స్ఫూర్తితో ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు.
Read Entire Article