వైసీపీకి మరో షాక్ తప్పదా?.. జనసేనలోకి కీలకనేత.. ముహూర్తం ఫిక్స్!

1 year ago 27
ఏపీలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడనున్నట్లు తెలిసింది. త్వరలోనే సామినేని ఉదయభాను జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు సమాచారం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇక జనసేన బ్యానర్‌లు, జనసేన పార్టీ జెండా దిమ్మల పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 24 లేదా 27న సామినేని ఉదయభాను జనసేనలో చేరతారని సమాచారం.
Read Entire Article