వైసీపీకి బిగ్ షాక్.. అనుకున్నదే జరిగింది, టీడీపీలో చేరిన ఇద్దరు మాజీ ఎంపీలు

1 year ago 32
Beeda Masthan Rao Joined Tdp: వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్‌రావు టీడీపీలో చేరారు. వీరిద్దరూ ఇటీవల వైెఎస్సార్‌సీపీ సభ్యత్వానికి, తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో వారిద్దరూ ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వారిద్దరికీ చంద్రబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతలు రాజీనామా చేయడం వైెఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ అనే చర్చ జరుగుతోంది.
Read Entire Article