వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. వేలానికి ఆ ఆస్తులు, కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట!

1 year ago 26
Butta Renuka Assets Auction: ఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె దంపతులు ఎల్ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి తీసుకున్న రూ.310 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. బంజారాహిల్స్, మాదాపూర్‌లోని స్థలాలు వేలానికి రాగా, కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ వేలం వ్యవహారంపై మాజీ ఎంపీ బుట్టా రేణుక ఇంకా స్పందించాల్సి ఉంది.
Read Entire Article