వైసీపీ మాజీ ఎంపీ మాధవ్‌‌ అసభ్యకరంగా.. పోక్సో కింద కేసు పెట్టాలని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు

1 year ago 19
Vasireddy Padma Complaint On Madhav: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వాసిరెడ్డి పద్మ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుపై ఫిర్యాదు చేశారు. మాధవ్ చేసిన వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. అలాగే తన రాజకీయ భవిష్యత్‌పైనా వాసిరెడ్డి పద్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అన్ని పార్టీల్లో నేతలతో పరిచయాలు ఉన్నాయని.. త్వరలోనే తాను ఓ నిర్ణయం తీసుకుంటానన్నారు.
Read Entire Article