వైసీపీ నేతలకు సుప్రీం కోర్టులో ఊరట.. కండిషన్స్ అప్లై, 24 గంటల్లోగా!

1 year ago 44
Supreme Court Hearing On Ysrcp Leaders Petition: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ నేతలకు స్వల్ప ఊరట లభించింది. కేసులో నిందితులైన దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్‌‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. 24 గంటల్లోగా పాస్‌పోర్టులను దర్యాప్తు అధికారులకు అందజేయాలని సూచించారు. కేసులో తదుపరి విచారణను నవంబర్ 4‌కు వాయిదా వేసింది.
Read Entire Article