వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ వార్నింగ్

11 months ago 23
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. పోలీసులు వైఎస్ అవినాష్ ఆఫీసుకు భారీ సంఖ్యలో వెళ్లారు. డీఐజీ కోయ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో ఫుల్‌ పోలీస్‌ఫోర్స్‌తో మధ్యాహ్నం పులివెందుల వైసీపీ కార్యాలయంలోని వైఎస్ అవినాష్ వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లొద్దని ఆదేశించారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు అధికారిని నియమించారు.
Read Entire Article