వైఎస్ జగన్‌కు లడ్డూ ప్రసాదం అందజేసిన గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ

1 year ago 32
Gajuwaka Ganesh: ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ సభ్యలు.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కలిశారు. 20 కిలోల లడ్డూ ప్రసాదాన్ని వైఎస్ జగన్‌కు అందజేశారు. గాజువాకలో ఈసారి 89 అడుగుల ఎత్తైన ఉచ్ఛిష్ట మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన బెల్లం గణపతి గాజువాకలో మరో ఆకర్షణగా నిలిచాడు.
Read Entire Article