వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ.. రూ.50 కోట్లు కేటాయింపు, తొలగనున్న భక్తుల ఇబ్బందులు

1 year ago 22
తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడు రూపరేఖలు మారనున్నాయి. ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించగా.. ఈనెల 20న సీఎం రేవంత్ పనులు ప్రారంభించనున్నారు.
Read Entire Article