వీళ్లకు మాత్రమే పంట నష్ట పరిహారం.. విధివిధానాలు ఖరారు

1 year ago 35
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగిన సంగతి తెలిసిందే. తాజాగా.. పంట నష్ట పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. 33 శాతం పంట నష్టపోతే పరిహారం చెల్లించేందుకు సిద్దమవుతున్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Entire Article