విశాఖలో పీవీ సింధు బ్మాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన.. టీడీపీ నేత నిరసన, ఎందుకంటే

1 year ago 21
Visakhapatnam Pv Sindhu Badminton Academy Land: విశాఖపంట్నంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అకాడమీ కోసం భూమి పూజచేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి కుటుంబసభ్యులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. తమ స్థలంపై ఎలాంటి వివాదం లేదన్నారు. స్థానికులు డిమాండ్ మేరకు జూనియర్ కాలేజీని వేరే చోట కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పామన్నారు సింధు. విశాఖలో పెద్ద అకాడమీ ఉండాలనేది తన ఆలోచనని..పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరైనా అకాడమీకి వచ్చి కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Read Entire Article