విశాఖపట్నంలో రన్నింగ్ ఆర్టీసీ బస్సులో మంటలు.. భయంతో ప్రయాణికులు దూకేశారు

9 months ago 14
Visakhapatnam Rtc Bus Fire Accident: విశాఖపట్నంలో గురువారం రెండు వేర్వేరు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కూర్మంపాలెం నుండి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు శాంతిపురం జంక్షన్ వద్ద మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్, కండక్టర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. మరో ఘటనలో, సింధియా హిమాచల్‌నగర్ ప్రాంతంలో పది రోజులుగా నిలిపి ఉంచిన కారు ఒక్కసారిగా దగ్ధమైంది. ఈ ప్రమాదాలలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారణాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article