విశాఖపట్నం: రైల్వేశాఖకు రూ.30వేలు జరిమానా.. ప్రయాణికుడికి చెల్లించాలని ఆదేశం, ఏమైందంటే!

1 year ago 26
Visakhapatnam Consumer Commission Fined SCR Rs 30 Thousand: విశాఖపట్నం వినియోగదారుల కమిషన్ రైల్వేకు జరిమానా విధించింది. ఓ ప్రయాణికుడి ఫిర్యాదుతో తీర్పు ఇచ్చింది. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నంకు చెందిన మూర్తి కుటుంబం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. రైలులోని టాయిలెట్లలో నీటి కొరత, ఎయిర్ కండిషనింగ్ సరిగా లేకపోవడంతో ఫిర్యాదు చేశారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో.. వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన ప్రయాణికుడికి రూ.30వేలు చెల్లించాలని రైల్వేశాఖను ఆదేశించింది.
Read Entire Article