విశాఖ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు.. ఎందుకంటే

1 year ago 41
Visakhapatnam Vande Bharat Train Checkings: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు జరిగాయి. రైలులో సౌకర్యాలు, కేటరింగ్ సేవలతో పాటుగా ఇతర అంశాలపై ఆరా తీశారు. ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు విజయవాడ డివిజన్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ రాంబాబు. విజయవాడ నుంచి సామర్లకోట వరకు ఆయన ఈ రైలులోనే ప్రయాణించారు. సామర్లకోటలో దిగిపోయిన ఆయన.. అనంతరం మరో రైలులో కూడా తనిఖీలు చేశారు.
Read Entire Article