విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. ఫోన్ కాల్‌తో ఆగిపోయిన విమానం, ఎంత పని చేశావు నాయనా!

1 year ago 42
Visakhapatnam Fake Bomb Threat Call To Flight: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఉరుకులు పరుగులు తీశారు. ఓ వ్యక్తి బాంబు బెదిరింపు కాల్‌ చేయడంతో విమానాశ్రయ వర్గాలు, ఏఐ సెక్యూరిటీ బృందాలు అప్రమత్తమయ్యాయి.. కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికుడు.. సమయానికి ఎయిర్‌పోర్టుకు చేరుకోలేకపోయాడు. విమానం ఎక్కేందుకు.. బాంబు ఉందంటూ కాల్‌ చేసి బెదిరించాడు. అయితే అప్పటికే బయలుదేరిన విమానం విశాఖకు వచ్చేసింది. ఆ తర్వాత తనిఖీలు చేపట్టి ఫేక్ కాల్‌గా తేల్చారు.
Read Entire Article