వినాయక చవితి వేడుకల్లో వైఎస్ జగన్.. పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి, హారతి ఇచ్చారు

11 months ago 18
వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతికి హారతి ఇచ్చిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో వైఎస్సార్‌‌సీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ వాస్తవానికి ఇవాళ విజయవాడ రాణిగారితోట దగ్గర జరిగే వినాయక పూజలో పాల్గొనాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే పాల్గొన్నారు.
Read Entire Article