విద్యార్థులు ఈ ఛాన్స్ వదులుకోకండి.. ఏకంగా రూ.15 లక్షలు గెలిచే అవకాశం.. ఏం చేయాలంటే

6 months ago 14
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటే ఏకంగా రూ.15 లక్షలు గెలుచుకోవచ్చు. 13 నుంచి 21 ఏళ్లలోపు యువత కోసం 'యువ ఏఐ గ్లోబల్ యువత ఛాలెంజ్' పేరుతో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. నిజ జీవిత సమస్యలకు ఏఐతో పరిష్కారాలు చూపితే భారీ బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. మరి దీనిలో ఎలా పాల్గొనాలి.. దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాల కోసం
Read Entire Article