విద్యార్థులకు సర్కార్ శుభవార్త.. ఇకపై ఉదయం, మధ్యాహ్నం స్కూల్లోనే ఉచితంగా

6 months ago 19
Centralized Kitchen New Education Policy: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికోసం ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని, అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో బాలికలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి హైదరాబాద్‌లో 23 కొత్త స్కూల్ బిల్డింగులు అందుబాటులోకి రావాలని, సిలబస్‌లో మార్పులు చేయాలని సూచించారు.
Read Entire Article