విజయవాడ ప్రజలకు సూపర్ న్యూస్.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రారంభం..

10 months ago 27
కూటమి ప్రభుత్వం విజయవాడ ప్రజలకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత విజయవాడలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈక్రమంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు 'విజయవాడ ఉత్సవ్' పేరుతో కృష్ణా నది తీరంతో పాటుగా నగరంలోని మైదానాల్లో సంగీత, సినీ, సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నారు. అలానే కృష్ణానదిలో పడవల పోటీలు, డ్రోన్ షో, ఎగ్జిబిషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు.
Read Entire Article